ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖాళీ రైళ్లకు తడిసిమోపెడవుతున్న ఖర్చు!

ABN, First Publish Date - 2020-10-03T14:16:25+05:30

కరోనా కాలంలో ప్రయాణికుల రవాణాను మించి సరకు రవాణాలో రికార్డులు సృష్టించిన రైల్వేశాఖ ఖాళీగా నిలిపి ఉంచిన రైళ్ల మెయింటనెన్స్ విషయంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కాలంలో ప్రయాణికుల రవాణాను మించి సరకు రవాణాలో రికార్డులు సృష్టించిన రైల్వేశాఖ ఖాళీగా నిలిపి ఉంచిన రైళ్ల మెయింటనెన్స్ విషయంలో సమతమవుతోంది. భారతీయ రైల్వే విభాగానికి చెందిన 11,000కు పైగా రైళ్లు ప్రస్తుతం నడవడం లేదు. అయితే వాటి మెయింటెన్స్‌కు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతోంది. 



రైల్వే బోర్డు అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం అధికశాతం రైళ్లు నడవడం లేదు. వాటిని మెయింటైన్ చేయడం కష్టమవుతోంది. ఈ రైళ్లను కొద్ది దూరమైనా నడుపుతూ ఉండాలి. అప్పుడే అవి సక్రమంగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వం రైళ్ల రాకపోకలపై ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోకపోవడంతో, నిలిపివుంచిన రైళ్లను పర్యవేక్షించవలసి వస్తోందన్నారు. ఇందుకోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం రైల్వేశాఖకు భారంగా మారిందన్నారు. 

Updated Date - 2020-10-03T14:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising