ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్మోహన్‌కు ఛాతీనొప్పి.. ఎయిమ్స్‌లో చేరిక

ABN, First Publish Date - 2020-05-11T08:01:29+05:30

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో రాత్రి 8:30 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు. కార్డియోకు సంబంధించిన వార్డులో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 10: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం సాయంత్రం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో రాత్రి 8:30 గంటలకు ఎయిమ్స్‌లో చేర్చారు. కార్డియోకు సంబంధించిన వార్డులో ఆయన్ను అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి. 87 ఏళ్ల మన్మోహన్‌ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు.  


Updated Date - 2020-05-11T08:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising