ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామస్థులను కొట్టిన మావోయిస్టులు

ABN, First Publish Date - 2020-07-20T08:11:02+05:30

గ్రామాభివృద్ధిని వ్యతిరేకిస్తూ గ్రామస్థులను మావోయిస్టులు చితకబాదారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లా పర్చేలి గ్రామంలో ఎస్పీ అభిషేక్‌ పల్లవ చొరవతో ఇటీవలే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్‌, జూలై 19: గ్రామాభివృద్ధిని వ్యతిరేకిస్తూ గ్రామస్థులను మావోయిస్టులు చితకబాదారు. ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లా పర్చేలి గ్రామంలో ఎస్పీ అభిషేక్‌ పల్లవ చొరవతో ఇటీవలే అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. 10-15మంది సాయుధ మావోయిస్టులు ఆ గ్రామంలో రాత్రివేళ పంచాయతీ నిర్వహించి, మహిళలు, పిల్లలతో సహా 25మందిని దారుణంగా కొట్టారని ఎస్పీ తెలిపారు. చెప్పారు. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారని, 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.


Updated Date - 2020-07-20T08:11:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising