ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర కదలికలపై నిషేధం విధించిన మేఘాలయ

ABN, First Publish Date - 2020-06-22T01:18:24+05:30

రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న కర్ఫ్యూను ఈ నెల 30 వరకు పొడిస్తున్నట్టు మేఘాలయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్:  రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధిస్తున్న కర్ఫ్యూను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సోమవారం నుంచే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. అలాగే, ఈ నెలాఖరు వరకు అంతర్రాష్ట్ర కదలికలపైనా నిషేధం విధించినట్టు పేర్కొంది. అయితే, ఈ నిబంధనలు భద్రతా బలగాలు, వైద్య బృందాలు, హోల్‌సేల్, రిటైల్ ఫార్మసీలు, అత్యవసర సేవలకు వర్తించవని స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-22T01:18:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising