ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆడుకుంటూ రైలు బోగీ ఎక్కాడు.. అందరూ చూస్తుండగానే..

ABN, First Publish Date - 2020-11-06T15:06:04+05:30

సేలంలో నిలిచివున్న గూడ్సు రైలు బోగీపై ఎక్కి ఆడుకుంటున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం పొన్నమ్మపేట టిప్పునగర్‌ ప్రాంతానికి చెందిన సాహుల్‌అమీద్‌ కుమారుడు మహమ్మద్‌ హుసేన్‌ (16) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : సేలంలో నిలిచివున్న గూడ్సు రైలు బోగీపై ఎక్కి ఆడుకుంటున్న బాలుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన విషాదానికి దారితీసింది. సేలం పొన్నమ్మపేట టిప్పునగర్‌ ప్రాంతానికి చెందిన సాహుల్‌అమీద్‌ కుమారుడు మహమ్మద్‌ హుసేన్‌ (16) ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. హుసేన్‌ సెవ్వాయ్‌పేట రైల్వేస్టేషన్‌ రోడ్డులో వస్తూ, నిలిచివున్న గూడ్సు బోగీపైకి ఎక్కాడు, ఊహించని విధంగా పైన ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు తగలడంలో అతను సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వా స్పత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-11-06T15:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising