ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కార్మికుల పిల్లల చదువు ఆగొద్దు

ABN, First Publish Date - 2020-07-15T07:02:46+05:30

లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీసీ, గత తరగతుల రుజువు అడగొద్దు: కేంద్రం


న్యూఢిల్లీ, జూలై 14: లాక్‌డౌన్‌ వల్ల స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల పిల్లల చదువు కొనసాగింపు విషయంలో కేంద్రం కీలకమైన ఆదేశాలిచ్చింది. స్వగ్రామాల్లోని వారి పరిసర పాఠశాలల్లో ప్రవేశానికి తప్పనిసరి రుజువులు మినహా ఇతరత్రా పత్రాలు కోరవద్దని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. టీసీ, గతంలో చదివిన తరగతుల రుజువులు వంటివి అడగకుండా.. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం సరైనదేనని భావించి సంబంధిత తరగతిలో చేర్చుకోవాలని నిర్దేశించింది. 


Updated Date - 2020-07-15T07:02:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising