ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొండ రైలు మార్గం మరమ్మతులు ప్రారంభం

ABN, First Publish Date - 2020-05-10T11:55:19+05:30

కున్నూరు రైలుమార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి ఊటీ వెళ్లే నీలగిరి కొండ రైల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కున్నూరు రైలుమార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కోయంబత్తూర్‌ జిల్లా మేట్టుపాళయం నుంచి ఊటీ వెళ్లే నీలగిరి కొండ రైల్లో ప్రయాణించడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. కరోనా కారణంగా  మార్చి 18వ తేదీ నుంచి కొండ రైలు సేవలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో 50 రోజుల అనంతరం ఆ మార్గంలో మరమ్మతులు ప్రారంభమయ్యాయి. కున్నూరు గ్యారేజీ నుంచి గూడ్సు రైలులో ఎక్స్‌కవేటర్లను తీసుకెళ్లి రైలుపట్టాల సమీపంలో కొండపై నుంచి జారిపడిన రాళ్లు, మట్టిని తొలగించి మరమ్మతులు చేపడుతున్నారు. అనుమతులు వచ్చిన వెంటనే కొండ రైలును నడుపుతామని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-05-10T11:55:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising