ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరూ కరోనా పేషెంట్లే.. పొరబాటున వదిలేశారట!

ABN, First Publish Date - 2020-04-25T01:57:08+05:30

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొరాదాబాద్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇద్దరు కరోనా పాజిటివ్ వ్యక్తులను క్వారంటైన్ నుంచి ఇంటికి పంపించేశారు. ఒకే రకం పేర్లుండటంతోనే ఈ పొరబాటు జరిగినట్లు అధికారులు వివరణ ఇచ్చారు. ఈ తప్పిదాన్ని గుర్తించిన వెంటనే సదరు కరోనా పేషెంట్లను మళ్లీ క్వారంటైన్ సెంటర్‌కు తరలించినట్లు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎమ్‌సీ గార్గ్ తెలిపారు. ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

Updated Date - 2020-04-25T01:57:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising