ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో ఇద్దరు జైషే ఉగ్రవాదులు హతం

ABN, First Publish Date - 2020-12-25T08:38:54+05:30

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు జైషే మొమహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్‌, డిసెంబరు 24: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఇద్దరు జైషే మొమహ్మద్‌ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జిల్లాలోని క్రీరి ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాల వైపు ముష్కరులు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.  

Updated Date - 2020-12-25T08:38:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising