ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వ‌ర్షాల‌కు భ‌వ‌నం కూలి ము‌గ్గురు మృతి

ABN, First Publish Date - 2020-07-15T15:12:07+05:30

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాల‌కు ఒక భవ‌నం కూలింది. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లోని చుక్కువాలా ప్రాంతంలో భారీ వర్షాల‌కు ఒక భవ‌నం కూలింది. సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం ఇప్పటివరకు ఆరుగురిని శిథిలాల నుంచి బయటకు తీసుకువ‌చ్చింది. వారిలో ముగ్గురు అప్పటికే మృతిచెంద‌గా, మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్ర‌స్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శిధిలాల కింద ఇంకా ప‌లువు‌రు ఉన్నార‌ని తెలుస్తోంది. వారిని బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు రెస్క్యూ బృందం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కాగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లోని 54 రోడ్లు పూర్తిగా పాడ‌య్యాయి. ఈ రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. 

Updated Date - 2020-07-15T15:12:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising