ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నో షేక్‌ హ్యాండ్‌!

ABN, First Publish Date - 2020-03-04T09:54:00+05:30

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్పష్టం చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఈనెల 19 నుంచి లంకలో ఇంగ్లండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్పష్టం చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఈనెల 19 నుంచి లంకలో ఇంగ్లండ్‌ పర్యటించనుంది. కరచాలనానికి బదులు ‘ఫిస్ట్‌ బంప్‌ (పిడికిలితో పలకరింత)’తో పలకరిస్తామని రూట్‌ చెప్పాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో ఇంగ్లండ్‌ ప్లేయర్లతోపాటు సహాయ సిబ్బంది కూడా ఫ్లూ, ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ ఆటగాళ్లు జాగ్రత్తలు తీసుకుంటునారు. 

Updated Date - 2020-03-04T09:54:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising