ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకున్న డ్రీమ్11

ABN, First Publish Date - 2020-08-18T21:12:22+05:30

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను ఆన్‌లైన్ ఫ్యాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11 సొంతం చేసుకుంది. మొత్తం రూ.222 కోట్లకు బిడ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను ఆన్‌లైన్ ఫ్యాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11 సొంతం చేసుకుంది. మొత్తం రూ.222 కోట్లకు బిడ్ దాఖలు చేసి గెలుచుకుంది. చైనీస్ మొబైల్ సంస్థ వివోను ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ చైనా నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మరో స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఈ నేపథ్యంలో స్పాన్సర్‌షిప్ కోసం బిడ్డింగ్ నిర్వహించింది. అందులో డ్రీమ్11 గెలిచి స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

Updated Date - 2020-08-18T21:12:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising