ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉష్ణోగ్రతలు తగ్గడంతో.. ఛేదన సులువైంది!

ABN, First Publish Date - 2020-11-06T07:29:47+05:30

యూఏఈలో ఉష్ణోగ్రతల వల్ల ఐపీఎల్‌ ద్వితీయార్థంలో ఛేదన సులభమైందని సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌, అబుదాబిల్లో ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌పై సచిన్‌ విశ్లేషణ


ముంబై: యూఏఈలో ఉష్ణోగ్రతల వల్ల ఐపీఎల్‌ ద్వితీయార్థంలో ఛేదన సులభమైందని సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. దుబాయ్‌, అబుదాబిల్లో ఇటీవల జరిగిన మ్యాచ్‌ల్లో రెండోసారి బ్యాటింగ్‌ చేస్తున్న జట్లు గెలుస్తున్న నేపథ్యంలో.. మొదటి ఐదు వారాల్లో జరిగిన మ్యాచ్‌ల సరళిని మాస్టర్‌ విశ్లేషించాడు. ‘ఆరు వారాల క్రితం లీగ్‌ ఆరంభమైంది. అప్పటితో పోల్చితే ప్రస్తుత ఉష్ణోగ్రతలు సగటున ఆరు డిగ్రీలు తగ్గాయి. నీడలను బట్టి చూస్తే.. సూర్యాస్తమయ సమయాల్లో కూడా తేడా కనిపిస్తోంది. ఇవన్నీ పిచ్‌పై ప్రభావం చూపేవే. అయితే వేడిమి తగ్గడంతో గత 7-8 రోజులుగా ఛేజింగ్‌ సులువైంద’ని సచిన్‌ చెప్పాడు. తొందరగా సూర్యాస్తమయం కావడం వల్ల బౌలర్లకు ఇప్పుడు పిచ్‌ నుంచి కొంత సహకారంలభిస్తోందన్నాడు. 

Updated Date - 2020-11-06T07:29:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising