అన్ని జాతీయ శిబిరాలకు బ్రేక్
ABN, First Publish Date - 2020-03-18T09:36:16+05:30
కరోనా కారణంగా దేశంలోని అన్ని జాతీయ క్రీడా శిబిరాలనూ వాయిదా వేశారు. అయితే ఒలింపిక్స్ సన్నద్ధమవుతున్న ...
న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశంలోని అన్ని జాతీయ క్రీడా శిబిరాలనూ వాయిదా వేశారు. అయితే ఒలింపిక్స్ సన్నద్ధమవుతున్న క్రీడాకారులకు మినహాయింపు ఇచ్చారు. ఈ విషయాన్ని క్రీడల మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం ట్విటర్లో వెల్లడించారు.
Updated Date - 2020-03-18T09:36:16+05:30 IST