ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఐసీయూలో వెస్టిండీస్‌ క్రికెట్‌’

ABN, First Publish Date - 2020-05-17T10:06:27+05:30

కరోనా వైరస్‌ ధాటికి తమ దేశ క్రికెట్‌ ఐసీయూలోకి చేరిందని క్రికెట్‌ వెస్టిండీస్‌ (డబ్ల్యూసీఐ) చీఫ్‌ రికీ స్కెరిట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అసలే మా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కింగ్‌స్టన్‌: కరోనా వైరస్‌ ధాటికి తమ దేశ క్రికెట్‌ ఐసీయూలోకి చేరిందని క్రికెట్‌ వెస్టిండీస్‌ (డబ్ల్యూసీఐ) చీఫ్‌ రికీ స్కెరిట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అసలే మా దేశ క్రికె ట్‌ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. కొవిడ్‌-19తో అదికాస్తా ఐసీయూకి చేరింది. జబ్బుతో డాక్టర్‌ వద్దకు వెళితే ఆయన మందులు రాస్తుండగానే గుండెపోటు వచ్చినట్టు ఉంది మా పరిస్థితి’ అని రికీ అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ జూన్‌లో ఇంగ్లండ్‌లో వెస్టిండీస్‌ జట్టు పర్యటించాలి. కానీ కరోనా దెబ్బకు అదికాస్తా వాయిదా పడింది. 

Updated Date - 2020-05-17T10:06:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising