ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-03-04T23:41:55+05:30

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా కీలక ప్రకటన చేసింది. 2020 ఫిబ్రవరి నెలలో 15,644 యూనిట్లను  విక్రయించినట్లు కియా మోటార్స్ ఇండియా ప్రకటించింది. గత నెలలో 14,024 యూనిట్ల కియా సెల్టోస్ కార్లు, 1,620 యూనిట్ల కార్నివాల్ ఎంపీవీ కార్లను అమ్మినట్లు తెలిపింది. కియా సెల్టోస్ కారు ప్రారంభ ధర రూ. 9.89 లక్షల నుంచి 16.29 లక్షలు ఉంటుంది. కార్నివాల్ ఎంపీవీ కారు ధర రూ. 24.95 లక్షలు ఉంటుంది. 2020 జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరి నెలలో కియా కార్ల అమ్మకాలు 1.3 శాతం పెరిగినట్లు కియా మోటార్స్ ఇండియా ప్రకటించింది.

Updated Date - 2020-03-04T23:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising