ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండేళ్లలో 1200 చెక్‌డ్యాంలు: హరీశ్‌

ABN, First Publish Date - 2020-03-15T09:20:41+05:30

ప్రతి వర్షపు నీటి చుక్క వృథా కాకుండా ఒడిసిపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామని ఆర్థికమంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ప్రతి వర్షపు నీటి చుక్క వృథా కాకుండా ఒడిసిపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టనున్నామని ఆర్థికమంత్రి హరీశ్‌ రావు తెలిపారు. శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రెండేళ్లలో 1200 చెక్‌ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించిందని, నాబార్డు నిధులతో ఈ ఏడాది 600 చెక్‌ డ్యాంలు నిర్మిస్తామన్నారు. 

Updated Date - 2020-03-15T09:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising