ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకరిపై ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు

ABN, First Publish Date - 2020-03-13T12:46:47+05:30

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని మర్ల పెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌పై గురువారం ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌రూరల్‌, మార్చి12: ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని మర్ల పెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌పై గురువారం ఫోక్స్‌ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు బోథ్‌ ఎస్సై రాజు తెలిపారు. పోలీసులు తె లిపిన వివరాలు ప్రకారం.. మర్లపెల్లి గ్రామానికి చెందిన క్యాతం అనిల్‌ తాగిన మై కంలో ఓ 11 ఏళ్ల బాలిక ఇంట్లోకి వెళ్లి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నమని ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-03-13T12:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising