ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచాయతీ వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

ABN, First Publish Date - 2020-12-12T05:23:36+05:30

జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రా రంభించారు. జడ్పీ కార్యా లయ ఆవరణలో రూ.2 కోట్ల తో నిర్మించిన జిల్లా పంచా యతీ వనరుల కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారం భించి అంతకు ముందు కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు.

మొక్కకు నీరు పోస్తున్న మంత్రి అల్లోల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, డిసెం బరు 11: జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రా రంభించారు. జడ్పీ కార్యా లయ ఆవరణలో రూ.2 కోట్ల తో నిర్మించిన జిల్లా పంచా యతీ వనరుల కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ప్రారం భించి అంతకు ముందు కేంద్రం ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌,  ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపూరావు, అదనపు కలెక్టర్‌ ఎం.డేవిడ్‌, జడ్పీ సీఈవో  కిషన్‌, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:23:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising