ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
ABN, First Publish Date - 2020-09-21T05:55:52+05:30
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపా ధ్యాయులకు ఆదివారం లయన్స్క్లబ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో సన్మానించారు.
రామకృష్ణాపూర్, సెప్టెంబరు 20: ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపా ధ్యాయులకు ఆదివారం లయన్స్క్లబ్ రామకృష్ణాపూర్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయులు కె. జగదీశ్వర్గౌడ్, ఏల్పుల మురళి మోహన్, సముద్రాల నర్సింహాచార్యులు, జలంపల్లి శ్రీనివాస్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్ర మంలో సుదర్శన్గౌడ్, వేణుగోపాల్, మహేందర్, విద్యాసాగర్రెడ్డి, పాల్గొన్నారు.
Updated Date - 2020-09-21T05:55:52+05:30 IST