ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిమిసంహారక మందు తాగి ఒకరు ఆత్మహత్యకు

ABN, First Publish Date - 2020-12-11T05:49:56+05:30

తోషం తండా గ్రామంలో బుధవారం సాయంత్రం రా థోడ్‌ ప్రకాష్‌ (37) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై రోహిణి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిహత్నూర్‌ : తోషం తండా గ్రామంలో బుధవారం సాయంత్రం రా థోడ్‌ ప్రకాష్‌ (37) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై రోహిణి తెలిపారు. గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. బోథ్‌ మం డలం పార్టీ గ్రామానికి చెందిన ప్రకాష్‌ నాలుగేళ్ల క్రితం తోషం తండాకు వచ్చి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాడు. వ్యవసాయం పెట్టుబడి కోసం సోనాల బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మరికొంత ప్రైవేట్‌గా అప్పు చేసిన ట్లు తెలిపారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురయ్యాడు. బు ధవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పా ల్పడగా, గమనించిన కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - 2020-12-11T05:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising