ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి మృతి

ABN, First Publish Date - 2020-12-11T08:20:37+05:30

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ఆంధ్రజ్యోతి విలేకరి ఎడమ చంద్రమౌళి (50) గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ఆంధ్రజ్యోతి విలేకరి ఎడమ చంద్రమౌళి (50) గురువారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. తన ఇంటి వద్ద అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

చంద్రమౌళికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  20 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి విలేకరిగా పని చేస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ తన  కలం ద్వారా ప్రజా సమస్యలను వెలికితీసి పరిష్కారానికి కృషి చేశారు. 


Updated Date - 2020-12-11T08:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising