ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోనియాపై అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఉత్తమ్‌

ABN, First Publish Date - 2020-04-24T21:12:57+05:30

సోనియాపై అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఉత్తమ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాపై జర్నలిస్టు అర్నాబ్‌గోస్వామి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. పేదలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యంలో క్వాలిటీ లేదన తప్పుబట్టారు. కేంద్రం ఇస్తామన్న పప్పు, గ్యాస్‌ ఇంకా అందలేదన్నారు. వలస కూలీల విషయంలో ప్రభుత్వం మాటలకు, ఆచరణకు పొంతనలేదని మండపడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినట్టు ట్రిపుల్‌ టి సూత్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్యను భారీగా పెంచాలని, కరోనా వ్యాప్తికి మతం రంగు పూయొద్దని సూచించారు. ప్రభుత్వం జర్నలిస్టులను ఆదుకోవాలి, కరోనా పరీక్షలు చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2020-04-24T21:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising