ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రులపై దాడి యత్నానికి బీజేపీ ఖండన

ABN, First Publish Date - 2020-09-13T06:42:55+05:30

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌,  సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడికి ప్రయత్నించడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక పోలీసుల వైఫల్యం వల్లనే టీఆర్‌ఎస్‌ నాయకులు ఈ ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రేక్షక పాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.  ఉద్యోగాల పేరు చెప్పి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు వసూలు చేశారన్న స్థానికుల ఆరోపణపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-09-13T06:42:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising