ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంగయ్య మృతిపై విచారణ చేపట్టాలి: భట్టి

ABN, First Publish Date - 2020-06-04T09:18:59+05:30

పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంథని, జూన్‌ 3: పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ కరువైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్‌ కస్టడీలో ఉండి ఆత్మహత్య చేసుకున్న శీలం రంగయ్య కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రంగయ్య మృతి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై రాష్ట్రపతి, గవర్నర్‌, మానవ హక్కులు, ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Updated Date - 2020-06-04T09:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising