ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోంది: కాంగ్రెస్ నేతలు

ABN, First Publish Date - 2020-08-01T19:17:31+05:30

తెలంగాణలో దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో దళితుల హక్కులను టీఆర్ఎస్ కాలరాస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా సిద్దిపేటలోని వర్గల్ మండలం వేలూరుకు చెందిన దళిత రైతు నర్సింహులు భూమిని బలవంతంగా లాక్కోవడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. ఒకే రోజు ఇద్దరు దళితుల మృతిపై చర్యలు తీసుకోవాలి అంటూ కాంగ్రెస్ నాయకులు డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతి చేశారు. 

Updated Date - 2020-08-01T19:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising