ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయం: సంపత్‌

ABN, First Publish Date - 2020-03-02T18:43:33+05:30

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్‌ నేత సంపత్‌‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని కాంగ్రెస్‌ నేత సంపత్‌‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు నానా గోస పడుతున్నారని తెలిపారు. కంది కొనుగోళ్లలో పరిమితులు ఎత్తేయాలన్నారు. అలాగే టమాటాకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర, విత్తన సబ్సిడీ కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పనిముట్లను వదిలేసి.. కమీషన్లు వస్తాయనే ట్రాక్టర్ల పంపిణీపై దృష్టి పెట్టారని ఆరోపించారు. రైతుల సమస్యలపై ట్వీట్‌ చేసినా కేసీఆర్‌, కేటీఆర్‌ స్పందించడం లేదని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్, ఎంపీ రంజిత్‌ కోసం చికెన్ కొనుగోళ్లు పడిపోకుండా స్పందించిన కేటీఆర్.. రైతు సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని సంపత్‌ ప్రశ్నించారు.


Updated Date - 2020-03-02T18:43:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising