ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్...షేమ్‌ ఆన్ యూ: ఉత్తమ్

ABN, First Publish Date - 2020-08-01T19:07:02+05:30

కేసీఆర్...షేమ్‌ ఆన్ యూ: ఉత్తమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య ఎంతో బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. భూమిని బలవంతంగా లాక్కోవడంతోనే సిద్దిపేట జిల్లా వర్గల్ రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఆ పని చేయకపోగా 13 గుంటల భూమిని లాక్కోవడం సిగ్గుచేటన్నారు. దళిత రైతు తరపున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-01T19:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising