ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

29న దత్తయ్యగుట్టపై..ఎద్దుల బండ్ల ప్రదర్శన

ABN, First Publish Date - 2020-12-25T06:19:05+05:30

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామ శివారులో కొండసోరికల నడు మ కొలువైన దత్తాచల క్షేత్రంలో ఈ నెల 25నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్నూర, డిసెంబరు24: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామ శివారులో కొండసోరికల నడుమ కొలువైన దత్తాచల క్షేత్రంలో ఈ నెల 25నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దత్తయ్యగుట్టగా పేరుగాంచిన ఈ ఆలయపరిధిలో దత్తాత్రేయస్వామి జయంతి సందర్భం గా 29న ఎద్దుల బండ్ల ప్రదర్శన ఉంటుంది. ఈ క్షేత్రానికి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నుంచి దౌల్తాబాద్‌ మీదుగా, పటాన్‌చెరు నుంచి గానీ చేరుకోవచ్చు. తొలుత ఈ ఆలయం గుహగా ఉండేది. ఐదేళ్ల క్రితం కొన్ని బండరాళ్లను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు క్షేత్ర నిర్వాహకుడు, శ్రీచక్ర ఉపాసకుడు సభాపతిశర్మ తెలిపారు. 

Updated Date - 2020-12-25T06:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising