ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు కార్యదర్శిగా పి.మధు

ABN, First Publish Date - 2020-07-22T09:57:45+05:30

ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు కార్యదర్శిగా పి.మధు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు ఇన్‌చార్జి ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా పి.మధును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. 


Updated Date - 2020-07-22T09:57:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising