ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహప్రవేశం చేయించి..పాలుపొంగేదాకా ఉండి

ABN, First Publish Date - 2020-12-11T07:50:06+05:30

సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌లో నిర్మించిన 2460 డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఏర్పాటు చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిద్దిపేట శివారులోని నర్సాపూర్‌లో నిర్మించిన 2460 డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కాలనీకి కేసీఆర్‌ నగర్‌గా నామకరణం చేశారు. అనంతరం కాలనీ అంతా సీఎం కలియతిరిగారు.

స్వాతి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి గృహప్రవేశం చేయించారు. వారింట్లో తిరిగి పాలుపొంగించే దాకా అక్కడే ఉన్నారు. మరికొన్ని ఇళ్లనూ సందర్శించారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. వసతులు బాగున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో 9వ బ్లాక్‌కు చేరుకోగానే కేసీఆర్‌పై లబ్ధిదారులు పూలవర్షం కురిపించారు. 


Updated Date - 2020-12-11T07:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising