ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డయాలసిస్‌ రోగికి ఏడాదికి రూ. 1.80 లక్షలు ఖర్చు: ఈటల

ABN, First Publish Date - 2020-03-12T10:09:08+05:30

రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్‌ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్నామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో ఒక్కో డయాలసిస్‌ రోగి రక్తాన్ని శుద్ధి చేయడానికి సర్కారు ప్రతీ ఏట రూ. 1.80 లక్షల ఖర్చు చేస్తుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో 45 కేంద్రాల్లో డయాలసిస్‌ సేవలందిస్తున్నామని, అవసరమైతే ఈ కేంద్రాలను పెంచుతామని శాసన మండలిలో చెప్పారు. రాష్ట్రంలో 10 వేలమందికి పైగా డయాలసిస్‌ రోగులు ఉన్నారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ ప్రొఫైల్‌ రూపకల్పన ప్రారంభిస్తామన్నారు.  

Updated Date - 2020-03-12T10:09:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising