ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-07-22T16:50:24+05:30

నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ముసరాంబాగ్ నుండి అంబర్పేట్ వైపు స్కూటీపై వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతుడు రామంతపూర్‌కు చెందిన రాహుల్ రెడ్డి‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-22T16:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising