ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డయాలిసిస్‌ రోగుల సమస్యలు పరిష్కరించాలి’

ABN, First Publish Date - 2020-10-12T10:07:50+05:30

డయాలిసిస్‌ రోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సనత్‌నగర్‌, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): డయాలిసిస్‌ రోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ కోరారు. ఆదివారం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా నిమ్స్‌లో డయాలిసిస్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేశారని, కొన్ని రోజులుగా రక్తపరీక్షలకు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొనారు. డయాలిసిస్‌ అయిన తర్వాత రక్త పరీక్షల రిపోర్టు ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ రిపోర్టులు రుసుం లేకుండా వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిడ్నీ పేషంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-10-12T10:07:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising