ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర పెంపు

ABN, First Publish Date - 2020-05-08T10:24:42+05:30

గిరిజనుల నుంచి కొనుగోలు చేసే వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోలు ధరలను కేంద్ర ప్రభుత్వ సూచనల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): గిరిజనుల నుంచి కొనుగోలు చేసే వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోలు ధరలను కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన సహకార కార్పొరేషన్‌ పెంచింది. ఈ మేరకు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టియానా గురువారం ఆదేశాలు జారీ చేశారు. అడవి తేనె కిలో ధర ఇప్పటివరకు రూ.195 ఉండగా దీనిని రూ.225కి పెంచారు. అలాగే, విప్ప పువ్వు కిలో రూ. 17 నుంచి రూ.30, బంక రూ.108 నుంచి రూ.114, విప్ప గింజలు రూ. 25 నుంచి రూ.29, ఎండిన ఉసిరి రూ.45 నుంచి రూ.52, కుంకుడు రూ.8 నుంచి రూ.14కు పెంచారు.

Updated Date - 2020-05-08T10:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising