ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15న కాచిగూడలో రైలు కూత

ABN, First Publish Date - 2020-09-13T12:08:45+05:30

లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ఈ నెల 15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రైలు రానుంది. జైపూర్‌- మైసూర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ఈ నెల 15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రైలు రానుంది. జైపూర్‌- మైసూర్‌ మధ్య వారానికి రెండుసార్లు నడవనున్న ఎక్స్‌ప్రెస్‌ (02976) రైలు జైపూర్‌ నుంచి బయలుదేరి ఈ నెల 15న రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. 16న మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుంచి మైసూర్‌కు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-13T12:08:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising