ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరీంనగర్‌లో మళ్లీ కరోనా కలకలం

ABN, First Publish Date - 2020-06-21T15:46:01+05:30

నగరంలో కరోనా మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. ఒక్క రోజే 13 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు ఉద్యోగుల ద్వారా కాంటాక్ట్ అయిన చిట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: నగరంలో కరోనా మళ్లీ కరోనా కలకలం సృష్టించింది. ఒక్క రోజే 13 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో బ్యాంక్ ఉద్యోగులు ఉన్నారు. బ్యాంకు ఉద్యోగుల ద్వారా కాంటాక్ట్ అయిన చిట్ ఫండ్ ఉద్యోగులకూ కరోనా సోకింది. నగరంలో మరోసారి కరోనా విజృంభించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మధ్యాహ్నం 2 గంటల వరకే కిరాణా దుకాణాలు తెరవాలని వ్యాపారులు నిర్ణయించారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించని కారణంగానే నగరంలో మరోసారి కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-21T15:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising