ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిరిసిల్ల జిల్లాలో ఒకే రోజు 19 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-15T19:58:54+05:30

కరోనా విజృంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఒకే రోజు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం ఒకే రోజు 19మందికి పాజిటివ్‌ వచ్చింది.  సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో 15మందికి, తంగళ్లపల్లి మండ లంలో ఇద్దరికి, వేములవాడలో ఒకరికి, కోనరావుపేట మండలంలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు 125 కేసులు నమోదయ్యాయి.  90  యాక్టివ్‌గా ఉన్నాయి. 30 మంది రికవరీ అయ్యారు. ఐదుగురు మృతిచెందారు. రోజురోజుకు కేసులు పెరుగు తుండడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 


Updated Date - 2020-07-15T19:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising