ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రి గర్భగుడి మెట్ల సంఖ్యపై కేసీఆర్ అసంతృప్తి

ABN, First Publish Date - 2020-09-13T23:06:11+05:30

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే గర్భగుడి మెట్ల సంఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో వివరణ ఇచ్చారు. గర్భాలయం వద్ద తంజావూరు నుంచి తెచ్చిన.. చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి చిత్రపటం ఏర్పాటు చేశారు. చిత్రపటం అద్భుతంగా ఉందంటూ కేసీఆర్ కితాబిచ్చారు. ప్రధానాలయంలో మూడు క్యూలైన్లను విశాలంగా ఉండేలా రెండుకు తగ్గించాలని కేసీఆర్ సూచించారు.

Updated Date - 2020-09-13T23:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising