ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం దొరక్క వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2020-03-30T11:18:53+05:30

మద్యానికి బానిసైన ఓ వక్తి లాక్‌డౌన్‌తో మద్యం సమయానికి దొరకకపోవడంతో తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో శనివారం అర్ధరాత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొంతుకోసుకొని, కడుపులో పొడుచుకున్న వైనం

పరిస్థితి విషమం.. ఖమ్మం తరలింపు

అశ్వారావుపేట, మార్చి 29:  మద్యానికి బానిసైన ఓ వక్తి లాక్‌డౌన్‌తో మద్యం సమయానికి దొరకకపోవడంతో తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో శనివారం అర్ధరాత్రి 1.30గంటలకు జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. అశ్వారావుపేట మోడల్‌కాలనీకి చెందిన మర్రివాడ రాంబాబు హైదరాబాదులో కార్పెంటర్‌గా పనిచేస్తూ ఇటీ వలే ఇంటికి వచ్చాడు. పనులు లేకపోవడం, తాగడానికి డబ్బు లు ఇబ్బంది, మద్యంకూడా సరిగ్గా దొరకకపోవడంతో శనివారం అర్ధరాత్రి ఇంట్లోనే కత్తితో పీక కోసుకొని, కడుపులో పొడుచుకొని ఆత్మహత్నాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యు లు అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్సలు చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. 

Updated Date - 2020-03-30T11:18:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising