ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యత

ABN, First Publish Date - 2020-11-19T06:33:56+05:30

మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దమ్మపేట, నవంబరు 18: మండల పరిధిలోని పట్వారిగూడెం రైతు వేదిక ప్రాంగణంలో బుధవారం జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. చెట్లు పెంచడం వల్ల ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్‌ స్వామి, ఎంపీడీవో రవి, ఎంపీవో ఒత్తిన శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ మం డల పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ మల్లిఖార్జునరావు, పట్వారిగూడెం సర్పంచ్‌ అంజలి, వైస్‌ సర్పంచ్‌ నాగయ్య, నాగేశ్వరరావు, భరత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T06:33:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising