ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బూడిదలో పోసిన పన్నీరైంది: కోదండరాం

ABN, First Publish Date - 2020-03-02T10:21:52+05:30

నాలుగేళ్ల పాటు టీజేఏసీగా తాము పడిన శ్రమ.. బూడిదలో పోసిన పన్నీరయిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసమే టీజేఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల పాటు టీజేఏసీగా తాము పడిన శ్రమ.. బూడిదలో పోసిన పన్నీరయిందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసమే టీజేఎస్‌ ఆవిర్భవించిందని, ఇబ్బందులన్నీ అధిగమించి పార్టీ బలపడుతోందని చెప్పారు. ఆదివారం టీజేఎస్‌ కార్యాలయంలో గురు రవిదాస్‌ మహారాజ్‌ 643వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు కోదండరాం సమక్షంలో టీజేఎ్‌సలో చేరారు. 

Updated Date - 2020-03-02T10:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising