ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేటీఎమ్‌ షోరూమ్‌లోకి చొరబడ్డ దొంగలు

ABN, First Publish Date - 2020-03-12T16:48:28+05:30

మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. మెహిదీపట్నం సమీపంలోని రింగ్‌ రోడ్డులో కేటీఎమ్‌ షోరూమ్‌లో దుండగులు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: మెహిదీపట్నంలో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు.  మెహిదీపట్నం సమీపంలోని రింగ్‌ రోడ్డులో కేటీఎమ్‌ షోరూమ్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. షోరూమ్‌ షెట్టర్‌ బద్డలు తాళాలు కొట్టారు. అనంతరం దొంగలు షోరూమ్ నుంచి రెండు బైక్‎లను అపహరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-12T16:48:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising