ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గాంధీ’లో సేవలందిస్తా.. అనుమతివ్వండి

ABN, First Publish Date - 2020-06-06T09:27:46+05:30

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందించే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ


హైదరాబాద్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందించే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రోజుకు 10 నుంచి 12 గంటల పాటు ఆస్పత్రిలో సేవ చేస్తానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా, గాంధీ ఆస్పత్రిలో వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదని వారి బంధువులు తనకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో రాజాసింగ్‌ వివరించారు.


Updated Date - 2020-06-06T09:27:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising