ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన నంగి దేవేందర్‌ రెడ్డి

ABN, First Publish Date - 2020-11-27T03:43:53+05:30

టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

హైదరాబాద్‌లో బీజేపీలో చేరుతున్న నంగి దేవేందర్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నారాయణపేట టౌన్‌, నవంబరు 26: టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల టీపీసీసీకి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌కు రాజీనామా చేశారు. నంగి దేవేందర్‌రెడ్డి గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలపై  పోరాడారు.  మరికల్‌ మండలం జిన్నారం గ్రామానికి చెందిన దేవేందర్‌ రెడ్డి  రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేక పోయారు.  బీజేపీకే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిఉందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-27T03:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising