ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-06-26T10:53:02+05:30

జిల్లాలో నిర్మించతలపెట్టిన 88 రైతు వేదికల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబ్‌నగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్మించతలపెట్టిన 88 రైతు వేదికల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. గురువారం ఆయన ఇంజనీరింగ్‌, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతువేదికల నిర్మాణాల కోసం ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకాధికారిని నియమించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డీఏవో సుచరిత, డీఆర్‌డీవో వెంకటరెడ్డి, డీపీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-26T10:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising