ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి : డీఈవో

ABN, First Publish Date - 2020-12-12T04:24:15+05:30

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పంచాయతీలు కృషి చేయాలని డీఈఓ రవీందర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రవీందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధన్వాడ, డిసెంబరు 11 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పంచాయతీలు కృషి చేయాలని డీఈఓ రవీందర్‌ అన్నారు. మండలంలోని మందిపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చైల్డ్‌ ఫ్రెండ్లీ స్కూల్‌ ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ పంచాయతీల పరంగా పాఠశాలలకు కావాల్సిన తాత్కాలిక పనులు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో ఉన్న ప్రధాన సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ మేనేజర్‌ వెంకట్‌రాములు, సర్పంచ్‌, సీఆర్పీ నారాయణ, ప్రధానోపాధ్యాయులు వాగ్దేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising