ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచిర్యాలలో రైతులను ముంచిన దళారి

ABN, First Publish Date - 2020-06-19T15:27:38+05:30

మంచిర్యాలలో రైతులను ముంచిన దళారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: రైతులను ముంచి వరి ధాన్యంతో ఓ దళారి పరారైన ఘటన జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో చోటు చేసుకుంది. దళారి శ్రీనివాస్ రైతుల నుంచి సేకరించిన రూ.కోటి విలువగల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి పరారయ్యాడు. బాధితుల్లో కాసిపేట,తాండూరు, బెల్లంపల్లి మండలాల రైతులు ఉన్నారు. మోసపోయామని గుర్తించిన రైతులు దళారి కోసం వెతికి ఆచూకీ లభించకపోవడంతో కాసిపేట రైతలు పోలీసులను ఆశ్రయించారు. 

Updated Date - 2020-06-19T15:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising