ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్షలు వాయిదా

ABN, First Publish Date - 2020-03-21T10:52:32+05:30

కరోనా వైరస్‌ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిందని డీఈవో నాంపల్లి రాజేశ్‌ ఒక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేటి పరీక్ష యథాతథం:  డీఈవో నాంపల్లి రాజేశ్‌

సంగారెడ్డి అర్బన్‌, మార్చి 20 : కరోనా వైరస్‌ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను వాయిదా వేసిందని  డీఈవో నాంపల్లి రాజేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం జరగనున్న సెకండ్‌ లాంగ్వేజ్‌ పరీక్ష యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు. సోమవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు జరిగే పరీక్షలు మాత్రం వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. 

అయితే వాయిదా పడిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది ప్రభుత్వ ఆదేశానుసారం తర్వాత ప్రకటిస్తామని డీఈవో రాజేశ్‌ తెలిపారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తదుపరి ప్రకటన కోసం వేచి చూడాలని డీఈవో రాజేశ్‌ సూచించారు.

Updated Date - 2020-03-21T10:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising