ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కంగ్టి సరిహద్దుల్లో చెక్‌ పోస్టు

ABN, First Publish Date - 2020-03-21T10:59:10+05:30

కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనావైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కంగ్టి మండల సరిహద్దుల్లోని దెగుల్‌వాడీ వద్ద శుక్రవారం అధికారులు స్ర్కీనింగ్‌ చెక్‌ పోస్టును

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ముమ్మరంగా వాహనాల తనిఖీ 


కంగ్టి, మార్చి 20 :  కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనావైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో కంగ్టి మండల సరిహద్దుల్లోని దెగుల్‌వాడీ వద్ద శుక్రవారం అధికారులు స్ర్కీనింగ్‌ చెక్‌ పోస్టును ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రాల్లో  కరోనా కేసులు వెలుగు చూస్తున్నందున అక్కడి నుంచి మండలంలోకి వస్తున్న వారికి, వాహనాలలోని వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్‌ నాగరాజు, ఎస్‌ఐ అబ్దుల్‌ రఫీక్‌, వైద్యాధికారులు మనోహర్‌రెడ్డి, నారాయణరావు, సంగమ్మ, తదితరులు స్ర్కీనింగ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-03-21T10:59:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising